కాశ్మీరీ పండిట్ ప్రభుత్వ ఉద్యోగి రాహుల్ భట్ను బుద్గామ్లో ఇద్దరు ఉగ్రవాదులు గురువారం కాల్చి చంపారు.ఈ ఉగ్రదాడిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడానికి జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది.జమ్మూ కాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ రాహుల్ భట్ భార్యకు జమ్మూలో ప్రభుత్వ ఉద్యోగం మరియు కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేస్తుందని తెలిపారు. ఆయన కుమార్తె చదువు ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది అని తెలిపారు.