ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టెన్త్ ఇంటర్ పరీక్షలపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 30, 2021, 01:46 PM

ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం పునఃపరిశీలన చేసుకోవాలని హైకోర్టు సూచించింది. పది, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలన్న పిటిషన్ పై ధర్మాసనం విచారణ జరిపింది. పరీక్షల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, టీచర్లు భాగం కావాల్సి ఉందని అందువల్ల ప్రభుత్వం ఈ అంశంలో వెంటనే పునః పరిశీలన చేసుకోవాలని సూచించింది. విచారణను మే 3కు వాయిదా వేసిన కోర్టు.. అదే రోజు ప్రభుత్వ అభిప్రాయం చెప్పాలని ఆదేశించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com