ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అల్లి నగరంలో ఎన్నికల ప్రచారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 06, 2024, 03:55 PM

ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అల్లినగరం గ్రామంలో సోమవారం వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి మే 13వ తేదీన జరగనున్న ఎన్నికలలో వైసిపికి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు మరో ఐదు సంవత్సరాల పాటు అందాలంటే వైసిపికే ఓటు వేయాలని నాయకులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com