తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట (మం) గంటిలో దారుణం సంభవించింది. మహారాష్ట్ర నుంచి వచ్చిన ఓ వ్యక్తికి తీవ్ర అనారోగ్యం బారినపడ్డాడు. కరోనా అనుమానంతో 108 సిబ్బంది ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు నిరాకరించారు. అతనికి వైధ్యం సకాలంలో అందకపోవడంతో ఆ వ్యక్తి మృతి చెందాడు. ఈ చర్యపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.