ఏపీ ప్రభుత్వంపై ఎస్ ఇ సీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోర్టు ధిక్కార పిటిషన్ . ఇవాళ హైకోర్టును ఆశ్రయించనున్న రమేష్ కుమార్. ఏపీ ప్రభుత్వం, చీఫ్ సెక్రటరీలపై రమేష్ కుమార్ ధిక్కార పిటిషన్ తనను పదవిలో కొనసాగించాలన్న కోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం అమలు చేయలేదంటూ పిటిషన్ వేయనున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఏపీ ప్రభుత్వంపై ఎస్ ఇ సీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోర్టు ధిక్కార పిటిషన్? అంటూ సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్. కోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం ఇవాళ్టి లోగా అమలు చేస్తుందా..? అంటూ జంధ్యాల రవిశంకర్ ట్వీట్