ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ప్రభుత్వంపై ఎస్ ఇ సీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోర్టు ధిక్కార పిటిషన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 22, 2020, 11:04 AM

ఏపీ ప్రభుత్వంపై ఎస్ ఇ సీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోర్టు ధిక్కార పిటిషన్ . ఇవాళ హైకోర్టును ఆశ్రయించనున్న రమేష్ కుమార్. ఏపీ ప్రభుత్వం, చీఫ్ సెక్రటరీలపై రమేష్ కుమార్ ధిక్కార పిటిషన్ తనను పదవిలో కొనసాగించాలన్న కోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం అమలు చేయలేదంటూ పిటిషన్ వేయనున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఏపీ ప్రభుత్వంపై ఎస్ ఇ సీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోర్టు ధిక్కార పిటిషన్? అంటూ సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్. కోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం ఇవాళ్టి లోగా అమలు చేస్తుందా..? అంటూ జంధ్యాల రవిశంకర్ ట్వీట్


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com