ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కన్నతల్లి కడసారి చూపూ దక్కనివ్వని కరోనా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 06, 2020, 03:49 PM

లాక్‌డౌన్‌లో నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్‌ తల్లి అనారోగ్యంతో మృతి చెందడంతో కన్నతల్లిని కడసారి కూడా చూసుకోలేక కన్నీరుమున్నీరయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లాకు చెందిన గౌరీ నాయుడు మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నారు.కోవిద్ -19 విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ తల్లి మరణ వార్త విని, అంత్యక్రియలకు వెళ్లకపోవడమే కాక లాక్‌డౌన్‌లో భాగంగా విధులు నిర్వహించడం తోటి సిబ్బందిని సైతం కంటతడి పెట్టించింది. ఈ సంఘటనతో తోటి పోలీస్ సిబ్బంది కూడా కంటతడి పెట్టారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ అంజి రెడ్డి, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ మఖ్బుల్ జానీ, ఎస్సైలు, కానిస్టేబుల్ లో ఆయనను ఓదార్చారు








SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com