చంద్రబాబు ఓ రాజకీయ బిచ్చగాడని ఎమ్మెల్యే జోగిరమేష్ అన్నారు. అధికారంలో ఉండగా అమరావతి నిధుల సేకరణ పేరుతో దోచుకున్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలోనూ అమరావతి పేరుతో అడుక్కుంటున్నారని అన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే ఉత్తరాంధ్రలో పర్యటించాలని అయన అన్నారు. త్వరలోనే టీడీపీ నామరూపాలు లేకుండా పోతుంది. ట్రంప్ పర్యటనకు 8మంది సీఎంలకే ఆహ్వానం ఇచ్చారు.