ఢిల్లీ అల్లర్లపై మ. 12 గంటలకు అమిత్ షా సమీక్ష నిర్వహించనున్నారు. ఢిల్లీ లెఫ్టనెంట్ గవర్నర్, సీఎం, ఉన్నతాధికారులతో సమీక్షించనున్నారు. ఈశాన్య ఢిల్లీలో హింస, తదితర పరిణామాలపై అమిత్ షా చర్చించనున్నారు. నిన్న జరిగిన అల్లర్లతో ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. జాఫ్రాబాద్, మౌజ్ పూర్, బ్రహంపూరి, భజన పుర, యుమనవిహార్ ప్రాంతల్లో అదనపు బలగాలు మోహరించాయి.