రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు వెనక్కిి వెళ్లిపోతున్నాయనడం కరెక్ట్ కాదని, చంద్రబాబు, లోకేశ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఈ వైఖరిని ఖండిస్తున్నామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సంస్థలతో మాకు లాలూచీ ఒప్పందాలు లేవన్నారు. చంద్రబాబు రాజధానికి ఒక్క ఇటుకైనా వేశారా అని బొత్స ప్రశ్నించారు.