జాన్సన్ బేబీ 22 ఔన్సెస్ పౌడర్ ను మార్కెట్ నుంచి ఉపసంహరిస్తున్నట్టు అమెరికన్ ఫార్మసీ కంపెనీ సీవీఎస్ ప్రకటించింది. ఈ ప్రొడక్టు కు సంబంధించిన వివరాలను తమ వెబ్ సైట్ నుంచికూడా తీసేసింది. మార్కెట్ లో ఉన్న ఈ ఉత్పత్తులను వెనక్కి తీసుకోవాలని కోరింది... పురిటి బిడ్డలకు వాడే ఈ పౌడర్ లో ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నాయని గుర్తించారు.. అయినా ప్రపంచంలో చాలా దేశాలు గతంలో హెచ్చరికలను ఖాతరు చేయలేదు... ఇప్పుడు ఏకంగా ఆ కంపెనీ డేంజర్ సిగ్నల్ ఇచ్చి, ఆ ప్రొడక్టు ను ఉపసంహరించింది