అమరావతి :గుంటూరు శ్రీనగర్ మెన్ రోడ్డులో జనావాసాల మధ్య ప్రభుత్వ మద్యం దుకాణం తెరవడంపై స్థానికుల ఆందోళన. మద్యం దుకాణం ముందు స్థానికులు ధర్నా.మద్యం షాపులు ప్రభుత్వ తొలగించాలని చైపుతున్న ప్రభుత్వ ఏవిధంగా దుకాణాలు తెలుస్తారాని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మరో మహిళ కిరోసిన్ పోసుకునేదుకు సిద్ధపడ్డా మహిళ.