ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్త మంత్రుల జాబితా సిద్దం చేసిన జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 07, 2019, 11:35 AM

అమరావతి: కొత్త మంత్రుల జాబితా సీఎం జగన్ సిద్దం చేశారు. కాగా నేడు వైఎస్సార్ ఎల్ఫీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి 151 మంది ఎమ్యెల్యే లు,ఎమ్యెల్సీ లు,పార్టీ సీనియర్ నేతలు హాజరుకానున్నారు. మంత్రుల ఎంపికపై ఈ సమావేశంలో జగన్ ప్రకటన చేయనున్నారు. 25 మందితో క్యాబినెట్ ఉంటుందంటున్న పార్టీ నేతలు. క్యాబినెట్ లో బెర్త్ కోసం జిల్లాకు ఇద్దరు ముగ్గురు ఆశావహులు. మంత్రులుగా ఎంపిక ఏ ప్రాతిపదికన చేసింది ఎమ్యెల్యేలకు వివరించనున్న జగన్. ఆశావహులు ను సంతృప్తి పరిచేలా ఎల్ఫీ సమావేశంలో ప్రకటన చేయనున్న సీఎం జగన్. అంతేకాదు సాయంత్రం 5:30 ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ విజయవాడకు రానున్నారు. రేపు ఉదయం అమరావతిలో కొత్తమంత్రుల ప్రమాణస్వీకారం చేయించనున్నరు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com