ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీ-20 వరల్డ్ కప్‌కు ఉగ్రవాదుల ముప్పు

sports |  Suryaa Desk  | Published : Mon, May 06, 2024, 01:36 PM

అమెరికా, వెస్టిండీస్ వేదికగా జూన్‌లో టీ-20 వరల్డ్ కప్ జరగనుంది. ఈ నేపథ్యంలో తాము దాడులు చేస్తామని వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు ఉగ్రవాదులు హెచ్చరికలు పంపారు. దీంతో వెస్టిండీస్ అప్రమత్తమయింది. వరల్డ్ కప్‌కు హాజరయ్యే ప్రతి ఒక్కరి భద్రతే మా తొలి ప్రాధాన్యత అని ప్రకటించింది. జూన్ 1 నుంచి 29 వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com