నూజువీడు సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, కృష్ణాజిల్లా జేసీ మిషా సింగ్ వినియోగించని రిజర్వ్ ఈవీఎంలను తరలించామని అధికారులు చెప్పారు. పోలింగ్ కేంద్రాల నుంచి ఈవీఎంలు రాకముందే వాడని వాటిని ఎందుకు తరలించలేదని సీఈసీ నిలదీసింది. పొరపాట్లు చేస్తే కఠిన చర్యలు తప్పవని సీఈసీ వార్నింగ్ ఇచ్చింది.