సోమవారం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సమేవేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ...నెలవారీ ఆదాయ హామీ పథకాన్ని ప్రకటించారు, ఇది భారతదేశ 20 శాతం పేద కుటుంబాలు నెలకు రు.12 వేలు,అత్యంత పేద కుటుంబాలు వారి బ్యాంకు ఖాతాలలో సంవత్సరానికి 72,000 రూపాయలు పొందుతాయని కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ రాహుల్ గాంధీ పిలుపునిచ్చిన ప్రణాళికను క్లియర్ చేసిన తర్వాత, దాదాపు 5 కోట్ల కుటుంబాలను, దాదాపు 25 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతుంది.