ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మదనపల్లెలో మహిళపై కత్తితో దాడి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 06, 2024, 10:14 PM

పాతకక్షలతో మహిళపై ప్రత్యర్థులు కత్తులతో దాడి చేసిన ఘటన మదనపల్లె మండలంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. అరవవాండ్లపల్లికి చెందిన హరి భార్య శ్రావణి (25) పొలం వద్దకు వెల్లి ఇంటికి వస్తుండగా ప్రత్యర్థర్తులు పూలపాపయ్య, నారాయణమ్మ, పెద్దలక్ష్మి దారిలో అడ్డుకున్నారు.
ఆమె వారిని పట్టించుకోకుండా రావడంతో ఇంట్లోకి చొరబడి కత్తులతో పొడచి హత్యాయత్నంకు పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆమెను బంఁధువులు ఆస్పత్రికి తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com