ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భగీరథ కళ్యాణ మండపం భూమి పూజకు ఎంపీ పార్థసారథికి ఆహ్వానం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 01, 2024, 01:25 PM

సోమందేపల్లి మండల సగర/ఉప్పర సంఘం నాయకులు మంగళవారం హిందూపురం పార్లమెంటు సభ్యులు బి. కె. పార్థసారథిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా అనంతపురంలోని ఎంపీ గృహములో పార్థసారథిని మర్యాదపూర్వకంగా కలసి ఘనంగా సన్మానించారు.
అదేవిధంగా ఈ నెల 7వ తేదీన సోమందేపల్లి మండల కేంద్రంలో నిర్మిస్తున్న భగీరథ కళ్యాణ మండపం భూమి పూజకు ముఖ్య అతిథిగా అయన ను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల భగీరథ సేవా సంఘ నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com