ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు ఏర్పాటు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 13, 2024, 04:38 PM

గ్రామాలలో చోటు చేసుకుంటున్న భూ సమస్యల పరిష్కారానికే ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేస్తుందని తహశీల్దార్ జి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. మంగళవారం జలుమూరు తహసిల్దార్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మండలంలో 34 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయని వివరించారు. ఆయా గ్రామాలలో ఈనెల 16 నుండి సెప్టెంబర్ 30వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com