ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పారిశుధ్య కార్మికులు ఆరోగ్యం పట్ల శ్రద్ధవహించాలి: ఎమ్మెల్యే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 10, 2024, 07:49 PM

పారిశుద్ధ్య కార్మికులు, సూపర్వైజర్లు ఆరోగ్యం ప్రభుత్వం బాధ్యతని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ శనివారం అన్నారు. నగరంలోని బాపూజీ కళామందిరంలో ఈఎస్ఐ ఆసుపత్రి, జెమ్స్ వారు సంయుక్తంగా నిర్వహించిన మెడికల్ క్యాంపులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నగర పరిశుభ్రతలోనూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలోనూ పారిశుధ్య కార్మికులు ప్రత్యేక శ్రద్ధ చెబుతున్నారని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com