ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సానుకూల దృక్పథంతో బాధ్యతలు నిర్వర్తించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 10, 2024, 02:19 PM

అర్జీదారుల ఫిర్యాదుదారుల పట్ల సానుకూల దృక్పథంతో స్పందించగలిగినప్పుడే వారి సమస్యలు సమర్థవంతంగా పరిష్కరిస్తామని కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంపై జిల్లా అధికారులతో కడప కలెక్టరేట్ లో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై చర్చించిన కలెక్టర్ అధికారులతో పంచుకుంటూ పలు అంశాలపై ఆదేశాలు జారీచేసి సలహాలు, సూచనలు ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com