ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాలకొండ: పనిలో ఒత్తిడిని జయించే అంశంపై అవగాహన కార్యక్రమం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 18, 2024, 10:49 PM

పాలకొండ ఇంజనీరింగ్ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందికి పనిలో ఒత్తిడిని జయించే అంశంపై శుక్రవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మానసిక ఆరోగ్య ప్రోగ్రాం జిల్లా టీం సభ్యులు కే కృష్ణారావు శుక్రవారం తెలిపారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ. మానసిక ఆరోగ్యమే మానవ శరీర ధర్మ చర్యలకు మూలమని అన్నారు. ఈ కార్యక్రమంలో జెఈ కీర్తన, డిఏఓ మోహనరావు, ఏవి రమణ, జెఈ కాంతారావు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com