ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు పథకం దక్కించుకోవడానికి లక్షసేన్ కి మరో అవకాశం...

sports |  Suryaa Desk  | Published : Mon, Aug 05, 2024, 12:16 PM

పారిక్ ఒలింపిక్స్ 2024 రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు భారత్ మూడు కాంస్య పతకాలు సాధించింది. క్రీడల 10వ రోజైన నేడు (ఆగస్టు 5) ఇండియా మరో పతకం సాధించేందుకు అవకాశం ఉంది. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్‍లో ఓటమి పాలైన భారత యంగ్ స్టార్ షట్లర్ లక్ష్యసేన్ నేడు కాంస్య పతక పోరులో బరిలోకి దిగనున్నాడు. ఈ ప్లేఆఫ్ మ్యాచ్ గెలిస్తే అతడికి కాంస్యం దక్కుతుంది. మలేషియా ప్లేయర్ లీ జీ జియాతో లక్ష్య తలపడనున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com