ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రతి ఒక్కరు మొక్కలు పెంచాలి: నాసరయ్య యాదవ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 30, 2024, 07:47 PM

రెంటచింతల గ్రామంలో అమ్మకు వందనం కార్యక్రమం బిజెపి మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. నాసరయ్య యాదవ్ మాట్లాడుతూ పిల్లలందరూ తమ ఆవరణలో చెట్లు పెంచాలి అంటూ ఆయన సూచించారు. చెట్లు పెంచడం వల్ల మానవులకు ఆక్సిజన్ అందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కూటమి నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com