ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయవాడలో 46 కేజీల గంజాయి స్వాధీనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 30, 2024, 07:21 PM

విజయవాడ నగరంలో పోలీసులు 46 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని 17 మందిని అరెస్ట్ చేశారు. తన కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంగళవారం సిపి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ నగరంలో గంజాయి సేవిస్తున్న అలాగే అమ్ముతున్న 17 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 46 కేజీల గంజాయి స్వాధీనం చేస్తున్నామని తెలిపారు. గంజాయి రవాణా , విక్రయం , సేవించే వారిపై కఠిన చర్యలు తప్పవని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com