ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గండిలో ఆగస్టు 5 నుంచి శ్రావణమాస ఉత్సవాలు

Bhakthi |  Suryaa Desk  | Published : Tue, Jul 30, 2024, 05:16 PM

చక్రాయపేట మండలంలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన గండిలో ఆగస్టు 5వ తేదీ నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు శ్రావణ మాస మహోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వహకులు తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి శనివారము ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరగనున్నాయి. ఆలయ ప్రాంగణంలో సా. 7 గంటల నుంచి 8 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆపై హరికథా కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com