ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేజీబీవీ స్కూల్ ను తనిఖీ చేసిన డీఈవో మీనాక్షి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 30, 2024, 04:32 PM

శ్రీసత్య సాయి జిల్లా మడకశిర మండలం గుండమల గ్రామంలో కేజీబీవీ స్కూల్ ను డీఈవో మీనాక్షి తనిఖీ చేశారు. స్కూల్లో నే రికార్డులను పరిశీలించి సమయపాలన పాటిస్తున్నారా లేదని సిబ్బందిని డీఈఓ మీనాక్షి ఆరా తీశారు. ఈ సందర్భంగా డిఇఓ మీనాక్షి మాట్లాడుతూ విద్యార్థులకు మంచి పౌష్టికాహారం అందించాలని మంచి విద్యను ఇవ్వాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు భాస్కరు నరసింహమూర్తి పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com