ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రానికి జగన్ చేసినంత నష్టం ఎవరూ చేయలేదు: మంత్రి అచ్చెన్న

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 27, 2024, 04:12 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైసీపీ అధినేత జగన్ చేసినంత నష్టం ఎవరూ చేయలేదని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘నిర్వాసితులకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ప్రతి కుటుంబానికి రూ.3 వేలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. గతంలో వరదలు వస్తే వైసీపీ పట్టించుకోలేదు. కానీ మా ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంది. వాస్తవాలు ప్రజలకు తెలిపేందుకు సీఎం చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేశారు.’ అని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com