ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆధార్‌ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 27, 2024, 02:48 PM

కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా చేపట్టిన ఆధార్‌ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తాళ్ళవలస మాజీ సర్పంచ్ ముప్పిడి మురళీమోహన్ పేర్కొన్నారు. లావేరు మండలం తాళ్ళవలస సచివాలయంలో శనివారం ప్రత్యేక ఆధార్ క్యాంపును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ముప్పిడి మురళీమోహన్ పాల్గొన్నారు. ఆధార్ తీసుకుని పదేళ్లు దాటిన వారికి అప్‌డేట్ చేయడంతో పాటు ఇంటి అడ్రస్, వయసు, పేరు మార్పు, కొత్త ఆధార్ నమోదు వంటి సేవలు అందించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com