ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మండల కేంద్రంలో ఈనెల 28 నుంచి ఆడికృతిక ఉత్సవాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 27, 2024, 10:05 AM

పుంగనూరు నియోజకవర్గం సదుం మండల కేంద్రం లోని వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఈనెల 28 నుంచి ఆడికృతిక ఉత్సవాలు జరగనున్నట్లు రిటైర్డ్ హెచ్ఎం, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుడు కృష్ణారెడ్డి శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 28న ధ్వజారోహణ, 29న భరణి కావిళ్లు, 30న కృత్తిక కావిళ్లు, కల్యాణోత్సవం, 31 న పుష్ప పల్లకీ ఊరేగింపు, ఆగస్టు 1 న ధ్వజాఅవరోహణ కార్య క్రమాలు నిర్వహిస్తారని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com