ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రుక్మిణి పాండురంగ స్వామి రథోత్సవ వేడుకలు జయప్రదం చేయండి

Bhakthi |  Suryaa Desk  | Published : Tue, Jul 16, 2024, 02:12 PM

రాయదుర్గం పట్టణంలోని శాంతినగర్ లో వెలసిన రుక్మిణీ పాండురంగస్వామి ఆలయంలో ఈనెల 18వ తేదీన రథోత్సవం నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు మంగళవారం తెలిపారు. ఈ నెల 17న ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి సందర్భంగా ఉదయం 5గంటలకు స్వామివారికి పంచామృతాభిషేకం, విష్ణుసహస్రనామావళి, కుంకుమార్చన, విశేష పూజలు నిర్వహించనున్నట్లు చెప్పారు. 7: 30కు పల్లకి ఉత్సవం, రాత్రి 10 నుంచి ఉదయం 18వ తేదీ ఉదయం 6గంటల వరకు భజన కార్యక్రమం ఉంటాయన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com