వి అర్ పురం వరద చర్యల కోసం అధికారులూ శనివారం శ్రీరామగిరిలో గ్రామ సభ ఎర్పాటు చేశారు తహసీల్దార్ సయ్యద్ మౌలానా ఫాజిల్ ఎంపిడిఓ అర్ ఫణీంద్ర రెడ్డి కల్తునూరు చొక్కానపల్లి కొండరెడ్ల తో శ్రీరామగిరి ప్రజలతో వరదల పై చూచనలు చేశారు. స్థానిక సర్పంచ్ పులి సంతోష్ కుమార్ మాట్లాడారు వరదల కారణంగా గ్రామస్తులకు గుట్టల పైన పునరవాస గుడిసెలు వేసుకున్న ప్రదేశాల్లో నిత్యవసర సరుకులు అందించాలని కోరారు.
![]() |
![]() |