ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇసుక ఉచితంగా సరఫరా నిర్ణయం కార్మికులకు ఊతమిస్తుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 05, 2024, 04:21 PM

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిర్మాణ రంగం ఊపందుకొనుటకు ఇసుకను ఉచితంగా సరఫరా చేయుటకు టీడీపీ ప్రభుత్వం నిర్ణయించడం పట్ల ఏఐటీయూసీ జిల్లా సమితి హర్షంవ్యక్తం చేసింది. శుక్రవారం శ్రీకాకుళం పొట్టి శ్రీరాములు మార్కెట్ యార్డు ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకర్లు సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అనపాన షణ్ముఖరావు మాట్లాడారు. గత ప్రభుత్వం ఇసుక ఫాలసీ వలన ఇసుక సంక్షోభాన్ని సృష్టించి నిర్మాణ రంగం కుదేలు అయ్యిందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com