ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విషాదం.. కవలలు మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 03, 2024, 11:59 AM

విజయవాడలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కవల పిల్లలు మృతి చెందారు. బండ్రపల్లి మాధవి అనే గర్భిణి పురిటి నొప్పులతో పద్మవతి ఆస్పత్రిలో చేరింది. అయితే, డబ్బులు సరైన సమయానికి కట్టకపోవడంతో డాక్టర్ వైద్యం చేయడానికి నిరాకరించారు. మాధవికి కవల పిల్లులు పుట్టినా ఫలితం లేకుండా పోయింది. ఒకే సమయంలో వైద్యం చేయలేకపోవడంతో కవలలు ఇద్దరు ప్రాణాలు విడిచారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com