ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శనను ప్రారంభించిన జేసీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 02, 2024, 02:14 PM

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రకృతి వ్యవసాయ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శనను మంగళవారం జాయింట్ కలెక్టర్ కే కార్తీక్ ప్రారంభించారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల వినియోగం ద్వారా ప్రజలు ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని తెలిపారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో పలువురు రైతుల పండించిన పలు వ్యవసాయ ఉత్పత్తులను ప్రదర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com