ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిగ్రీ చేరబోయే విద్యార్థులకు అలర్ట్.. అడ్మిషన్లు ప్రారంభం

Education |  Suryaa Desk  | Published : Wed, Jun 19, 2024, 04:50 PM

రాయదుర్గం: కే. టీ. ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి అడ్మిషన్స్ ప్రక్రియ ప్రారంభం అయినదని కళాశాల ప్రిన్సిపాల్ ఆర్. రఘురామమూర్తి బుధవారం తెలియజేశారు. కళాశాల నందు బిఏ, బీకాం, బీఎస్సీ కోర్సులకు సంబంధించి సింగిల్ మేజర్ సబ్జెక్టులు ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, స్పెషల్ తెలుగు, కంప్యూటర్ అప్లికేషన్స్, కామర్స్ , మైక్రో బయాలజీ, మ్యాథమెటిక్స్ ఫిజిక్సు, బాటనీ కోర్సులు నిర్వహిస్తున్నామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com