ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 10, 2024, 12:50 PM

బ్రహ్మసముద్రం మండలం చెలిమేపల్లి గ్రామానికి చెందిన రైతు గొల్ల గిడ్డప్ప తన వ్యవసాయ పొలంలో పురుగుల మందు తాగి మృతి చెందిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. రైతు గొల్ల గిడ్డప్ప తన వ్యవసాయ పొలంలో మందు తాగి అపస్మారక స్థితిలో పడి ఉన్న అతనిని కుటుంబ సభ్యులు గమనించి రాయదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడన్నారు. కుటుంబ కలహాలతో మృతి చెందాడన్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com