ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మలేరియా జ్వరాలపట్ల అవగాహన అవసరం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 07, 2024, 02:55 PM

మలేరియా జ్వరాల పట్ల ప్రజలు అవగాహన చేసుకోవలసిన అవసరం ఉందని నరసన్నపేట మండలం ఉర్లాము ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆరోగ్య విస్తరణ అధికారి గణపతి తెలిపారు. మలేరియా మాసోత్సవాలు సందర్భంగా శుక్రవారం వి ఎన్ పురం పంచాయతీ గోకయ్య వలస గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించారు. దోమల ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుందని, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ వెంకటరమణ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com