ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజకీయ ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ తెరిచిన అధికారులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 12, 2024, 09:27 PM

పొన్నూరు నియోజకవర్గంలోనీ పోలింగ్ కేంద్రాలకు ఈవీఎం, వివి ప్యాడ్లను తరలించేందుకు ఎన్నికల అధికారి అనంత లక్ష్మి కుమారి ఆధ్వర్యంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్ రూములను ఆదివారం తెరిచారు. స్ట్రాంగ్ రూo లో ఈవీఎం, వివి ప్యాడ్ ల ను పరిశీలించారు. ఈవీఎం, వివి ప్యాడ్ లను సిబ్బంది ద్వారా ఆయా పోలింగ్ కేంద్రాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్ ఓ అనంతలక్ష్మి కుమారి తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com