ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాప్తాడు ఈఆర్వో పై విచారణ కు కలెక్టర్ ఆదేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 14, 2024, 03:31 PM

నకిలీ ఆధార్ కార్డులతో అక్రమంగా ఓట్ల నమోదుకు తెరలేపిన రాప్తాడు నియోజకవర్గం ఈఆర్వో/ఆర్వో వసంత బాబుపై విచారణకు అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ ఆదివారం ఆదేశించారు. విచారణ అధికారిగా డీఆర్డి రామకృష్ణారెడ్డిని నియమించారు. నకిలీ ఆధార్ కార్డులను సృష్టించి కొత్త ఓట్ల నమోదు, ఏఈఆర్టీ, బీఎల్డీల ఆమోదం, క్షేత్ర పరిశీలన లేకుండా నేరుగా ఫామ్-6 దరఖాస్తులను ఆమోదించడంపై విచారణకు ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com