ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంటర్ ఫలితాల్లో 44 మందిలో ఆరుగురే ఉత్తీర్ణత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 13, 2024, 11:49 AM

ముదిగుబ్బ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో 44 మంది విద్యార్థులకు గాను కేవలం ఆరుగురు మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. 38 మంది ఫెయిలయ్యారు. రెండో సంవత్సరంలో 25 మంది గాను 9 మంది ఉత్తీర్ణత సాధించి 16 మంది ఫెయిలయ్యారు. మొదటి సంవత్సరంలో 13%, ద్వితీయ సంవత్సరంలో 36% ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపల్ భీమరాజు శుక్రవారం తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com