ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్రిటన్ యువరాజు సతీమణి కేట్‌కు క్యాన్సర్

international |  Suryaa Desk  | Published : Sat, Mar 23, 2024, 11:11 AM

బ్రిటన్ యువరాజు విలియమ్ సతీమణి, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కేట్ మిడిల్డన్(42) క్యాన్సర్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ప్రకటించారు. కీమోథెరపీ తీసుకుంటున్నానని, ప్రస్తుతం బాగానే ఉన్నట్లు వెల్లడించారు.
మరింత శక్తివంతగా తయారయ్యేందుకు చికిత్సపై దృష్టి పెట్టానని, తమ ప్రైవసీని గౌరవించాలని ఆమె కోరారు. కాగా, ఇప్పటికే బ్రిటన్ రాజు, విలియమ్ తండ్రి ఛార్లెస్-3 క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com