ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ED సమన్లకు బదులిచ్చిన కేజ్రీవాల్

national |  Suryaa Desk  | Published : Mon, Mar 04, 2024, 11:35 AM

లిక్కర్ కేసులో సమన్లు పంపిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)కి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సోమవారం బదులిచ్చారు. సమన్లు చట్టవిరుద్ధమని, అయితే సమాధానం చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు.
మార్చి 12 తర్వాత తేదీని కేటాయించాలని EDని కోరారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు కేజ్రీవాల్ హాజరు కానున్నారు. ఇక ED ఇటీవల 8వ సారి సమన్లు పంపింది. మార్చి 4న విచారణకు హాజరు కావాలని అందలో సూచించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com