ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తలనొప్పి సమస్యలను తగ్గించుకోండిలా

Life style |  Suryaa Desk  | Published : Sat, Mar 02, 2024, 03:39 PM

చాలా మంది తరచూ తలనొప్పితో బాధపడుతూ ఉంటారు. ఒత్తిడి కారణంగా తలనొప్పికి గురి అవుతామని వైద్య నిపుణులు చెబుతున్నారు. కనుబొమ్మలు, ముదుటి మధ్య ప్రాంతంలో ఓ 45 సెకండ్ల పాటు వేలితో నొక్కి పట్టి మసాజ్ చేస్తే తల నొప్పి సమస్యలు దూరం అవుతుంది. శరీరంలో 12 భాగాలను మెదడుకు అనుసంధానించే నాడీకణాలు ఈ మార్గంలో ఉంటాయి. దీంతో ఆ ప్రాంతంలో నొక్కి ఉంచటంతో ఆయా భాగాలు ఉత్తేజితం అవుతాయని వైద్యు నిపుణులు చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com