ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నీటి సమస్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 01, 2024, 10:24 AM

కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నీళ్ల కోసం విద్యార్థులకు నీటి కష్టాలు మొదలయ్యాయి. కళాశాలలో 900 మంది విద్యార్థులు చదువుకుంటుండగా నీటి వసతి లేకపోవడంతో ప్రతినిత్యం నీళ్ల కోసం నానా ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు శుక్రవారం ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డిగ్రీ కళాశాలలో నీటి సమస్యను పరిష్కరించాలంటూ విద్యార్థులు ప్రాధేయపడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com