ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అట్టహాసంగా జగనన్న పాలవెల్లువ కార్యక్రమం ప్రారంభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 27, 2024, 01:41 PM

నార్పల మండలంలో జగనన్న పాలవెల్లువ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా జగనన్న పాలవెల్లువ కార్యక్రమం కింద మంగళవారం పాలసేకరణ ప్రారంభించడం జరిగింది. జగనన్న పాలవెల్లువ కింద పాలసేకరణను జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జగనన్న పాలవెల్లువ కింద పాలసేకరణను వేగవంతంగా చేపట్టాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com