ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్రం చొరవ అభినందనీయం: ఎమ్మెల్యే వై. వెంకటరామి రెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 27, 2024, 12:14 PM

గుత్తి రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి నిధులు కేటాయించడం అభినందనీయమని నియోజకవర్గం ఎమ్మెల్యే వెంకటరామి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొట్రికే మధుసూదన్ గుప్తా పేర్కొన్నారు. గుత్తి రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం పనులకు సోమవారం ప్రధాన మంత్రి నరేంద్రమోడీ వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. గుత్తి రైల్వే స్టేషన్ వద్ద రైల్వే అధికారులు ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com