ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీలక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో రథసప్తమి వేడుకలు

Bhakthi |  Suryaa Desk  | Published : Fri, Feb 16, 2024, 02:19 PM

యాదగిరిగుట్టలో రథసప్తమి సందర్భంగా వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని సూర్యప్రభ వాహన సేవపై ఆలయ తిరు వీధుల్లో అర్చకులు ఉరేగించారు. అనంతరం ఆలయ తూర్పు గోపురం ముందు చతుర్వేద పారాయణం చేసి రథసప్తమి విశిష్టతను భక్తులకు తెలియజేశారు. రాత్రి 7 గంటలకు బంగారు రథంపై స్వామి వారిని ఆలయ తీరు మాడవీధుల్లో ఉరేగించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com