ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Bhakthi |  Suryaa Desk  | Published : Fri, Feb 16, 2024, 12:20 PM

రథ సప్తమి సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. గురువారం శ్రీవారిని 45,825 మంది భక్తులు దర్శించుకోగా.. 21,380 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
హుండీ ఆదాయం రూ.4.03 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. రథ సప్తమి సందర్భంగా ఇవాళ ఆలయంలో నిర్వహించే కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార, ఊంజల్ సేవలను టీటీడీ రద్దు చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com