ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సర్పంచులకు న్యాయబద్ధమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 08, 2023, 04:39 PM

ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నికలలో ఎన్నుకోబడిన సర్పంచ్ లు ప్రస్తుతం గ్రామాలలో ఉత్సవ విగ్రహాలలా మిగిలిపోయి పంచాయితీరాజ్ వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి సవితమ్మ పేర్కొన్నారు. శుక్రవారం పెనుకొండలో సవితమ్మ కార్యాలయంలో మాగెచెరువు సర్పంచ్ నరసింహులు మాట్లాడుతూ గ్రామాలలో ప్రజలకు కనీసం త్రాగడానికి త్రాగునీరు, రోడ్లు, లైట్లు, డ్రైన్స్ లేక పలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com