ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రామ సచివాలయం, రైతు భరోసా నూతన భవనాలు ప్రారంభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 05, 2023, 02:52 PM

బాడంగి మండలం వాడాడ గ్రామంలో సోమవారం నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం లను స్థానిక ఎమ్మెల్యేశంబంగి. వెంకటచనా అప్పలనాయుడు హాజరై ప్రారంభించారు. అనంతరం గ్రామస్తులు ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజలు, రైతులు సచివాలయాలు సేవలను, రైతు భరోసా సేవలను వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి, స్థానిక సర్పంచ్ పూడి తిరఎంపీడీవో, తాసిల్దార్, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com